లోతట్టు ప్రాంతాలు సందర్శించిన ఎమ్మెల్యే

79చూసినవారు
లోతట్టు ప్రాంతాలు సందర్శించిన ఎమ్మెల్యే
చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎం ఎస్ రాజు సోమవారం ద్వారకా నగర్ లోతట్టు ప్రాంతాలను పర్యటించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు మొత్తం ప్లాన్ ప్రకారం రోడ్లు కాలువలు కట్టాలని సూచించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు వర్షాలు తగ్గిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన మన పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ శ్యాంసుందర్, కార్యనిర్వహణ అధికారి నారాయణరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్