కుసుమకెంద గ్రామంలో తాగునీటి కష్టాలు తీర్చిన సర్పంచ్

80చూసినవారు
కుసుమకెంద గ్రామంలో తాగునీటి కష్టాలు తీర్చిన సర్పంచ్
డుంబ్రిగుడ మండలంలోని గసభ పంచాయతీ పరిధి కుసుమకెంద గ్రామంలో గతవారం రోజులుగా వాటర్ ట్యాంక్ నుండి వీధుల కొళాయిల్లో మంచినీరు రాక గిరిజనులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ మేరకు స్పందించిన సర్పంచ్ సునీత వాటర్ ట్యాంకుకు మరమ్మతులు చేపట్టి నూతన పైపులైన్లను ఏర్పాటు చేసి గిరిజనుల తాగునీటి కష్టాలు తీర్చమని శుక్రవారం తెలిపారు. ఈ మేరకు సర్పంచ్ కు కుసుమకెంద గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు సురేష్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్