Apr 17, 2025, 07:04 IST/మేడ్చల్
మేడ్చల్
మేడ్చల్: చలో వరంగల్ గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
Apr 17, 2025, 07:04 IST
కాంగ్రేస్ ప్రభుత్వం వచ్చినంక ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వం లో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని బిఆరెస్ మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో ఏర్పాటు చేసిన చలో వరంగల్ కార్యక్రమంలో పాల్గొని చలో వరంగల్ గోడ పత్రికను ఆవిష్కరించిన మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్బంగా మల్లారెడ్డి మీడియతో మాట్లాడుతూ కెసిఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.