అదనపు విద్యుత్ భారాన్ని అభివృద్ధి చేయాలి

60చూసినవారు
అదనపు విద్యుత్ భారాన్ని అభివృద్ధి చేయాలి
అదనపు విద్యుత్ భారాన్ని రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపును విరమించుకోవాలని నర్సీపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. అనంతరం డీఈకి వినతిపత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇంధన ఛార్జీ, ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారాలు మోపిందన్నారు. తక్షణమే ఈ భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్