వేలం పాటలో రూ. 2.3 లక్షలు పలికిన వినాయకుడి లడ్డు

80చూసినవారు
వేలం పాటలో రూ. 2.3 లక్షలు పలికిన వినాయకుడి లడ్డు
నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి శెట్టి బలిజ వీధిలో గురువారం సాయంత్రం వినాయక నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన లడ్డు వేలం పాటలో అత్యధికంగా రూ. 2. 3 లక్ష రూపాయలుకు లడ్డును పెంకె లోవరాజు అనే భక్తుడు సొంతం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లాలో అత్యధిక మొత్తానికి లడ్డు పలికినట్లు నిర్వాహకులు శెట్టిబలిజ వీధి యాత పేట సభ్యులు తెలిపారు. లడ్డును ప్రసాదంగా పంపిణీ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్