మాకవరపాలెం: నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయించాలి

84చూసినవారు
మాకవరపాలెం: నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయించాలి
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయించాలని మాకవరపాలెం మండల బీజేపీ అధ్యక్షులు మర్రి నాయుడు కోరారు. ఈ మేరకు శుక్రవారం నర్సీపట్నం ఎక్సైజ్ సీఐను కలిసి వినతిపత్రం అందజేశారు. నాయుడు మాట్లాడుతూ మండలంలోని ఇటీవల ఏర్పాటు చేసిన ప్రైవేటు మద్యం షాపుల్లో అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళన చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్