గుంతలమయంగా రహదారి

85చూసినవారు
గుంతలమయంగా రహదారి
జిల్లా కేంద్రమైన పాడేరు తలార్ సింగి ప్రధాన రహదారిలో చాలా చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దాదాపు 5 , 6 సంవత్సరాల నుంచి రహదారి అలాగే ఉందని స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, పిఓ ఇక్కడ ఉన్నప్పటికీ ఈ రహదారిపై దృష్టి సారించకపోవడం విచారకరమని వాహనదారులు అంటున్నారు. ఈ గుంతలతో వాహన చోదకులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఇప్పటికైనా స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్