పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి: ఏపీటీఎఫ్

81చూసినవారు
పాడేరు అంబేడ్కర్ కూడలి వద్ద ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఉద్యోగులు ఆందోళన చేశారు. పాత పింఛన్ విధానం (జనరల్ ప్రావిడెంట్ ఫండ్)ను పునరుద్ధరించాలని, ప్రస్తుతం ఉన్న సీపీఎస్ పెన్షన్ విధానం సరికాదని నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పాత విధానాన్ని పునరుద్ధరించాలని నాయకులు అశోక్ కుమార్, జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్