అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లిన బస్సు

56చూసినవారు
అల్లూరి జిల్లా బోర్నగూడెం వద్ద ఆర్టీసీ బస్సువంతెన పైనుంచి అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉండగా పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించివారిని బయటికి తీశారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతివేగమే ప్రమాదానికికారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

సంబంధిత పోస్ట్