చింతూరు లో వరల్డ్ వాటర్ డే

83చూసినవారు
వరల్డ్ వాటర్ డే సందర్భంగా శుక్రవారం నాడు చింతూరు ఏరియా ఆస్పత్రిలో సుపరిండెంట్ డా. కోటిరెడ్డి, యూనిసెఫ్, ఎఫికార్ సంస్థల అధ్వర్యంలో నీటిని పొదుపు చేసుకోవడం గురుంచి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు నీటి వనరులను సక్రమంగా వినియోగించు కొనేదుకు అవగాహన కలిగివుండాలి అన్నారు. ఆస్పత్రిలో మరియు మి ఇంటిలో కూడా నీటి ని హృదా చేయవద్దని, పొదుపుగా వాడుకోవాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్