సభ్యత్వ నమోదును ప్రారంభించిన పురందేశ్వరి

74చూసినవారు
విశాఖ నగర బిజెపి కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల రెండవ తేదీన ప్రధాని సభ్యత్వం నమోదు ప్రారంభించిన గంటలో 60 లక్షల మంది సభ్యులుగా చేరినట్లు ఆమె పేర్కొన్నారు. మొదటి విడత ఈనెల 25 వరకు, రెండవ విడత అక్టోబర్ 1 నుంచి 15 వరకు మూడవ విడత 16 నుంచి 31 వరకు సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్