పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం

66చూసినవారు
పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం
మాడుగల నియోజకవర్గం ఇచ్చిన మాట ప్రకారం గా చంద్రబాబు సీఎం అయిన వెంటనే ఏప్రిల్, మే , జూన్ నెల కలిపి 7 వేల రూపాయలను సామాజిక పెన్షన్ పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైవాడ మాజీ సర్పంచ్ అనకాపల్లి జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడు చల్లా నానాజీ, కృష్ణవేణి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు స్వీట్లు పంచి వృద్ధులకు పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్