త్రాగునీటి కోసం మహిళల నిరసన

54చూసినవారు
దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతి శివారు కోత్తూరు గ్రామంలో త్రాగు నీరులెక కోళాయిలు పని చేయక పోవడంతో గిరిజన మహిళలు ఆందోళన చేశారు. బుధవారం వారంతా రోడ్డుపై కాలిబిందెలతో నిరసన తెలిపారు. గ్రామంలో వెంటనే మంచి నీటి సమస్య పరిష్కారం చేయాలని, త్రాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వాలని అదికారులను మోరపెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్