ప్రతిష్టించిన చోటే నిమజ్జనం

73చూసినవారు
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో బలిఘట్టం గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ప్రతిష్టించిన మండపంలోనే వినాయకుడిని నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం మండపం ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ముగింపు వేడుకల్లో టిడిపి నర్సీపట్నం టౌన్ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్