రూ. 1. 45 లక్షల పలికిన వినాయకుడి లడ్డు

60చూసినవారు
నాతవరం మండలం వైబీ. పట్నం గ్రామంలో శ్రీ నందీశ్వర యూత్ ఆధ్వర్యంలో శ్రీ నందీశ్వర గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామి వారి లడ్డు వేలం పాట ఆదివారం జరిగింది. కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన శ్రీ వైష్ణవి ట్రేడర్స్ అధినేత అయిన పోపూరి రాజారావు వేలం పాటలో రూ. 1. 45 లక్షలకు లడ్డును దక్కించున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్