విశాఖపట్నం వెళ్లి పెన్షన్ సొమ్ము అందజేత

78చూసినవారు
విశాఖపట్నం వెళ్లి  పెన్షన్ సొమ్ము అందజేత
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని కైలేసాపట్నం గ్రామానికి చెందిన అన్నారోగ్యానికి గురి అయిన అమిది రాంబాబుకి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 7, 000 పెన్షన్ సొమ్మును ఎపిడిఓ జూనియర్ అసిస్టెంట్ అధికారి నవ్య విశాఖపట్నం కేజీ హెచ్
ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి మంగళవారంపెన్షన్ అందజేశారు. అమిది రాంబాబు పరిస్థితిని తెలుసుకున్న ఎపిడిఓ కాశీవిశ్వానాదరావు వెంటబెట్టుకుని వైజాగ్ వెళ్లి ఈ పెన్షన్ సొమ్మును అందించారు.

సంబంధిత పోస్ట్