మాడుగుల: రైతుల ఖాతాల్లో సున్నా వడ్డీ పంటల రాయితీ జమ

583చూసినవారు
మాడుగుల: రైతుల ఖాతాల్లో సున్నా వడ్డీ పంటల రాయితీ జమ
మాడుగుల మండలం కింతలి వల్లాపురం పంచాయితీ పరిధిలోని రైతుల ఖాతాలకు సున్నా వడ్డీ పంటల రాయితీ జమ అయ్యిందని మండల వ్యవసాయ అధికారి వాసు దేవరావు తెలిపారు. రబీ సీజన్ 2021 కి సంబంధించి 100 మంది రైతులకు 1, 85, 238 రూపాయలు, 2022 ఖరీఫ్ సీజన్ కు సంబందించి 69 మంది రైతులకు 1, 48, 306 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్ కళ్యాణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్