గుండె పోటుతో పంచాయతీకార్యదర్శి మృతి

2207చూసినవారు
గుండె పోటుతో పంచాయతీకార్యదర్శి మృతి
కోటవురట్ల మేజర్ పంచాయితీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గుండెపోటుతో ఆకస్మికంగా సోమవారం మృతి చెందారు. నర్సీపట్నంలో ఉంటున్న సుబ్రహ్మణ్యం.ఆయన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కారు ఎక్కిస్తుండగా. కారు సీటులోనే కుప్పకూలిపోయారు. ఆయన మృతి పట్ల రెవెన్యూ సిబ్బందితో పాటు గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్