వినాయక నిమజ్జనానికి అందరూ సహకరించండి

65చూసినవారు
వినాయక నిమజ్జనానికి అందరూ సహకరించండి
వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని గుంతకల్లు డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లు వినాయక విగ్రహాలు నిమజ్జనం కార్యక్రమం సోమవారం సాయంకాలం జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమం రైల్వే క్రీడా మైదానం నుంచి పూజా అనంతరం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలను ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వెళాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్