విరిగిపడ్డ కొండచరియలు.. గిరిజనుల ఇళ్లు ధ్వంసం

85చూసినవారు
విరిగిపడ్డ కొండచరియలు.. గిరిజనుల ఇళ్లు ధ్వంసం
అల్లూరి జిల్లా చింతపల్లి ఏజెన్సీలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గిరిజనుల ఇళ్లు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. నలుగురిని గ్రామస్థులు రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్