గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ

64చూసినవారు
గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ
గ్రామపంచాయతీలో మెరుగైన పారిశుద్ధాన్ని అమలు చేసేందుకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో 30 గ్రామ పంచాయతీలకు టాక్టర్లను అందజేసినట్లు ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. శనివారం తెలుగుదేశం పార్టీ ప్రజా వేదిక వద్ద గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల ను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామపంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్