స్టీల్ ప్లాంట్ పునరుద్ధరిస్తాం: టిడిపి నాయకులు

80చూసినవారు
రాయదుర్గం పట్టణంలో ఆదివారం టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, సోషియల్ మీడియా పంపాపతిలు విలేఖరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎంపీ భరత్‌తో కలిసి స్టీల్‍ప్లాంట్ కార్మికుల దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపామన్నారు. త్వరలోనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో ఆలోచన లేకుండా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి కట్టుబడి ఉన్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్