బీఎస్పీ పార్టీ తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకుడు జానకిరామ్

1037చూసినవారు
రాయదుర్గం పట్టణం బీఎస్పీ పార్టీ కార్యాలయంలో సోమవారం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, స్టేట్ సెక్రటరీచిందనూరు నాగరాజు ఆధ్వర్యంలో వైసీపీ నాయకుడు జానకిరామ్ బీఎస్పీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై జానకి రామ్ తమ పార్టీలో చేరాడని పేర్కొన్నారు. జానకి రామ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వైఎస్ఆర్సిపి పార్టీలో పని చేస్తున్నప్పటికీ తనకు సముచిత స్థానం దక్కలేదంటూ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్