పేద సొంతింటి కళను సాకారం చేయని అసమర్థ ప్రభుత్వం వైసీపీ

1076చూసినవారు
పేదల సొంతింటి కళను సాకారం చేయలేని అసమర్ధప్రభుత్వం వైసీపీ అని బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి గౌనిప్రతాపరెడ్డి విమర్శించారు. రాయదుర్గం మండల పరిధిలోని మల్లాపురంలో తిడ్కోఇళ్ల నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. గతంలో టీడీపీ హయాంలో మంత్రి గా ఉన్న కాలవ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. ఓట్ల కోసం చేసే డబ్బు రాజకీయ నాయకులను నమ్మకూడదన్నారు. ఒక్క అవకాశం తనకు ఇచ్చి చూడాలన్నారు. సొంతఇంటి కలను సాకారం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్