నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే

71చూసినవారు
నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే
శింగనమల నియోజకవర్గంలో ప్రజలకు సాగు, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అధికారులను మంగళవారం ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలు నీటి ఇబ్బందులు వస్తున్నాయని తరచూ ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్