కామ్రేడ్ వెంగమ నాయుడు సేవలు మరువలేనిది

78చూసినవారు
కామ్రేడ్ వెంగమ నాయుడు గారి 27వ వర్ధంతి కార్యక్రమం కూడేరు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాలూకా కార్యదర్శి మల్లికార్జున, మండల మాజీ కోఆప్షన్ మెంబెర్ కాసింపీరా, వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా అధ్యక్షులు మలరాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్