త్రాగునీటి కోసం మహిళల ఆందోళన

61చూసినవారు
త్రాగునీటి కోసం మహిళల ఆందోళన
త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉరవకొండ పట్టణానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల నుండి చుక్క నీరు లేక ఇబ్బందులు పడుతున్న అధికారులు స్పందించడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం లేదన్నారు. వెంటనే నీటి సరఫరా చేయాలని ఇందిరానగర్ కాలనీకి చెందిన ప్రజలు త్రాగునీటి సరఫరా కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కనీసం 10 రోజులకు ఒకసారైనా నీళ్లు వదలాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్