విద్యాను దూరం చేయవద్దు: పీడీఎస్యూ

73చూసినవారు
విద్యాను దూరం చేయవద్దు: పీడీఎస్యూ
కణేకల్లులోని పీడీఎస్యూ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఇచ్చిన కళాశాలలో.. మౌలిక వసతులు కల్పించలేమని చెప్పటం సిగ్గుచేటన్నారు. వైద్య, విద్యను అభ్యసించే విద్యార్థులకు కౌన్సిలింగ్ కల్పించాలని డిమాండ్ చేసారు.

సంబంధిత పోస్ట్