ఉరవకొండలో ఫీజుల దోపిడీ అరికట్టండి

78చూసినవారు
ఉరవకొండలో ఫీజుల దోపిడీ అరికట్టండి
ఉరవకొండ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. శనివారం ఎంఆర్సి కార్యాలయంలో ఇంచార్జ్ ఎంఈఓ ఎర్రిస్వామికి వినతి పత్రం అందించారు. ఇంచార్జ్ ఎంఈఓ మాట్లాడుతూ. ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు భీమిష్, సురేష్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్