జలవనరుల శాఖల పలువురు అధికారుల బదిలీలు

71చూసినవారు
జలవనరుల శాఖల పలువురు అధికారుల బదిలీలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 75 మంది ఏఈలు, 23 మంది డీఈలు ను ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. చిన్న నీటి పారుదల శాఖ ఈఈగా పనిచేస్తున్న సి. ప్రతాప్ ను నంద్యాల కేసీ కెనాల్ ఈఈగా, హంద్రీనీవా ఇన్ఛార్జ్ ఎస్ఈ దేశేనాయకు నెల్లూరుకు బదిలీ అయ్యారు. అలాగే హెచ్ఎల్సీడీఎస్ఈ సునీల్ తిరుపతి సీఈ ఆఫీసు డీఎస్ఈగా, ధవళేశ్వరం ప్రాజెక్టులో ఈఈగా పనిచేస్తున్న సూర్య భాస్కర శర్మను హెచ్చెల్సీ డీఎస్ఈగా నియమించారు.

సంబంధిత పోస్ట్