చంద్రబాబు అసత్య ప్రచారం చేయడం బాధాకరం

55చూసినవారు
చంద్రబాబు అసత్య ప్రచారం చేయడం బాధాకరం
శ్రీవారి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేయడం బాధాకరమని రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేయాలంటూ అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు హరి, రమేశ్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్