అనంతపురంలో టీడీపీ నేతల ఆందోళన

13648చూసినవారు
అనంతపురం అర్బన్ టీడీపీ అసెంబ్లీ టికెట్ ప్రభాకర్ చౌదరికి కేటాయించకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలను ప్రభాకర్ ఇంటి ముందు దహనం చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారికి టికెట్ ఇవ్వకపోవడం ఏంటని ఆగ్రహించారు. అర్బన్ టికెట్ ను టీడీపీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు కేటాయించింది. దీంతో నేతలు ఆగ్రహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్