సమస్యాత్మక గ్రామాలలో డ్రోన్ కెమేరాలతో పటిష్ట నిఘా

74చూసినవారు
కౌంటింగు నేపథ్యంలో సమస్యాత్మక, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావులేకుండా ముందస్తుగా పసిగట్టేందుకు డ్రోన్ కెమేరాలతో నిఘా వేశామని బుధవారం అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలలో హింసాత్మక ఘటనలకు తావు లేకుండా డ్రోన్ కెమెరాల ద్వారా పహారా వేశామన్నారు. డ్రోన్ కెమేరాల ద్వారా గుర్తించి సద్దుమణిచేందుకు ముందస్తు చర్యలు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్