ఈ నెల 28న జాబ్ మేళా

63చూసినవారు
ఈ నెల 28న జాబ్ మేళా
అనంతపురం నగరంలోని ఐటీఐ బాలుర కళాశాలలో ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మూర్తి మంగళవారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఐటీఐ పూర్తి చేసుకున్న విద్యార్థులు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు. అభ్యర్థులు ధ్రువపత్రాలు ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, పాస్ ఫొటోలతో హాజరు కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్