ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యం: RBI గవర్నర్

52చూసినవారు
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యం: RBI గవర్నర్
అధిక వడ్డీ రేట్లు వృద్ధికి అవరోధంగా నిలవట్లేదని RBI గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ‘ప్రస్తుతం దేశం తన వృద్ధి పథంలో కీలక వ్యవస్థాగత మార్పు దిశగా వెళ్తోంది. సుస్థిరమైన 8% వృద్ధిని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఒకవేళ వృద్ధి స్థిరంగా ఉండి, మంచి వృద్ధిని నమోదు చేస్తే.. అప్పుడు పరపతి విధానం, వడ్డీరేట్లు వృద్ధికి అవరోధంగా నిలవబోవన్నది స్పష్టమైన సంకేతం’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్