కళ్యాణదుర్గం పట్టణంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ

57చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ
సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కళ్యాణదుర్గం పట్టణంలో అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య, రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, రాష్ట్ర నాయకుడు ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు శనివారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్