జగన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి మహిళల నిరసన

54చూసినవారు
అనంతపురంలోని హెచ్ఎల్‌సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి టీడీపీ తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాలు కట్టుకొని రాక్షసానందం పొందుతున్నాడని మండిపడ్డారు. పేదల టిడ్కో ఇళ్లను కట్టకుండా వైసీపీ కార్యాలయాలను కట్టిన సైకో జగన్‌పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్