ఇప్పుడు జరిగిన ప్రతి ఘటనకూ లెక్క చెబుతా: కేతీ రెడ్డి

74చూసినవారు
ఇప్పుడు జరిగిన ప్రతి ఘటనకూ లెక్క చెబుతా: కేతీ రెడ్డి
ధర్మవరంలో జరిగిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం స్పందించారు. నాకు లెక్కలు బాగా తెలుసు. ఇప్పుడు జరిగిన ప్రతి ఘటనకూ లెక్క చెబుతా. ప్రభుత్వం, మంత్రి సత్యకుమార్ ఇచ్చిన హామీలపై ఏడాది పాటు మాట్లాడకూడదని అనుకున్నా. కానీ పరిస్థితులు అలా లేవు. హామీలు నెరవేర్చలేక పక్కదారి పట్టించేందుకు దాడులకు పాల్పడుతున్నారంటూ కేతిరెడ్డి విమర్శించారు.

సంబంధిత పోస్ట్