ధర్మవరంలో విద్యార్థులకు అథ్లెటిక్స్ క్రీడా పోటీలు

84చూసినవారు
ధర్మవరంలో విద్యార్థులకు అథ్లెటిక్స్ క్రీడా పోటీలు
ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ లో అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ రఘునాథరావు మాట్లాడుతూ. ఇందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, క్రీడలు శారీరక దృఢత్వం పెంచుతూ చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్