కేతిరెడ్డిని ధర్మవరం పట్టణ బహిష్కరణ చేయాలి: చిలకం మధు

55చూసినవారు
కేతిరెడ్డిని ధర్మవరం పట్టణ బహిష్కరణ చేయాలి: చిలకం మధు
ధర్మవరం పట్టణంలోని సబ్ జైలు దగ్గర బీజేపీ నాయకులపై వాహనంతో ఢీకొట్టి, మాజీ ఎమ్మెల్యే కెతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దాడి చేశారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసుధన్ రెడ్డి తెలిపారు. ధర్మవరంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ధర్మవరంలో కేతిరెడ్డి దౌర్జన్యాలు చేస్తున్నారని తెలిపారు. కేతిరెడ్డిని ధర్మవరం పట్టణ బహిష్కరణ చేయాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్