రేపు ధర్మవరము లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన

67చూసినవారు
రేపు ధర్మవరము లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన
మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం ధర్మవరంలో పర్యటించనున్నారు. శనివారం 9 గంటలకు బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో ఎస్సీ, బీసీ కాలనీలో కొత్త సీ సీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 9: 30 నిమిషాలకు మాల్యవంత గ్రామంలో నిర్వహించనున్న 'పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు' కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ధర్మవరంలో చేనేతలతో సమావేశమవుతారు.

సంబంధిత పోస్ట్