సచివాలయాలను దేవాలయాలతో పోల్చిన ఎమ్మెల్యే

2269చూసినవారు
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టించిన సచివాలయాలను దేవాలయాలతో పోల్చారు. శుక్రవారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్టిఫికెట్ల కోసం ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోయాయని సచివాలయాలకు వెళ్తే ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా సేవలు అందిస్తున్నాయని అందుకే దేవాలయాలతో పోల్చానని అన్నారు.

సంబంధిత పోస్ట్