మొక్కులు తీర్చుకున్న టీడీపీ నాయకులు

58చూసినవారు
మొక్కులు తీర్చుకున్న టీడీపీ నాయకులు
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంచి మెజార్టీ సాధించినందుకు టీడీపీ నాయకులు మొక్కులు తీర్చుకున్నారు. రెండోవార్డు చౌడేశ్వరీ కాలనీకి చెందిన బీసీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు రవీంద్రనాయుడు, రవిచంద్ర, ప్రసాద్, ఆంజనేయులు, రవికుమార్లు శనివారం ఆంజనేయస్వామి ఆలయం వద్ద 201 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్