ఉచితంగా మినరల్ వాటర్ పంపిణి

2560చూసినవారు
ఉచితంగా మినరల్ వాటర్ పంపిణి
గుత్తి పట్టణంలోని మాల్టస్ స్మిత్ హైస్కూల్ విద్యార్థులకు ఈ రోజు మధ్యాహ్నం 3. 30 గంటలకు మినరల్ వాటర్ ఉచితంగా పంపిణి చేసిన పూర్వ విద్యార్ధి. రాధాకృష్ణ. వేసవిలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తను చదువుకున్న స్కూల్ కు సామాజిక బాధ్యతగా వేసవిలో విద్యార్థుల దాహర్థి కోసం మినరల్ వాటర్ ను క్యాన్స్ ద్వారా అందచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్