గుంతకల్లు ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్థులు

70చూసినవారు
గుంతకల్లు ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్థులు
గుంతకల్లు నియోజకవర్గం అసెంబ్లీ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ శ్రీనివాసులు రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వై. వెంకట రామిరెడ్డి, ఎన్డీయే కూటమి టిడిపి అభ్యర్థి గుమ్మనూరు జయరాం, కాంగ్రెస్ అభ్యర్థిగా కె. ప్రభాకర్ తోపాటు మరో 11 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్