నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

82చూసినవారు
నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీ సత్య సాయి జిల్లా నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్. రామలింగయ్య, ప్రధాన కార్యదర్శిగా పి శేష ఫణీ లను ఎన్నుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణ తెలిపారు. ఆయన మంగళవారం హిందూపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు గౌరవ అధ్యక్షుడిగా ఎం వేణుగోపాల్ ను ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్