తనకల్లులో రూ.2లక్షలు సీజ్

2240చూసినవారు
తనకల్లులో రూ.2లక్షలు సీజ్
తనకల్లు మండలంలోని చీకటిమానివారి పల్లి జిల్లా సరిహద్దు చెకోపోస్ట్ వద్ద శనివారం వాహనాల తనిఖీ చేస్తుండగా తమిళనాడు నుంచి వస్తున్న కారులో రూ. 2లక్షల నగదు లభ్యమయింది. వాటికి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ధరణి బాబు తెలిపారు. రంజాన్ మాసం కోసం పొట్టేలు కొనుగోలు చేయడానికి డబ్బులు తీసుకొస్తున్నట్లు బాధితుడు సనావుల్లా చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్