కదిరి:వైసీపీ సస్పెండ్ చేయడంపై స్పందించిన పీవీ సిద్ధారెడ్డి

1547చూసినవారు
కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి వైసీపీ తనను సస్పెండ్ చేయడంపై ఇవాళ స్పందించారు. ఆయన మాట్లాడుతూ. ఆస్తులు అమ్మించి రూ. కోట్లు ఖర్చు పెట్టించి ఓ అమాయకుడిని బలిపశువు చేశారని ఆరోపించారు. మక్బుల్ గెలవలేరని అందరికీ తెలిసినా, అన్ని సర్వేలు చెప్పినా ఆయననే అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. అయినా ఏడు నెలలో ఏరోజు కూడా వైసీపీని విమర్శించలేదని, పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడలేదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్