నల్లచెరువు మండలంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గజమాలలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.