కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి

62చూసినవారు
కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి
కళ్యాణదుర్గం పట్టణంలోని చైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడు మాట్లాడుతూ కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ, చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తుగా అడ్మిషన్లు చేపట్టడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్